Tuesday, March 15, 2011

ఏందరో మహానుభావులు అందరికీ క్షమార్పణలు

అలనాడు మొల్ల ఎరున్గకబోయెనే
రామాయణ కాలపసురులు ఇలనాడు జనియింతురని
ఎవరుచెప్పగలరు జాషువాకి గబ్బిలమ్మొర శివుడాలకిన్చలేదని
బాపూజీ కలలుకన్న దేశం ఏనాటికి రాజాలదని
అన్నమయ్యకేమిదెల్సు శ్రీహరి సంకీర్తనల్దప్ప
ఆతనికేల తెల్పగలం కొంగొత్త భక్తులు సాలువుని మించిన సాయుధులని
ఏందరో మహానుభావులు అందరికీ క్షమార్పణలు!!

No comments: